సభలో ప్రశ్నోత్తరాలకు గంట సమయం కేటాయించినట్టు ప్రతిరోజూ 10 ప్రశ్నలుంటాయని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సభలో ప్రకటన చేశారు. ప్రశ్నోత్తరాలను దృష్టిలో ఉంచుకొని
నిర్మల్ జిల్లాను టూరిజం హబ్గా మార్చేందుకు అడుగులు పడుతున్నాయి. అరకొర సౌకర్యాల మధ్య కడెంలో కొనసాగుతున్న హరిత రిసార్టును ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తు ఇటీవల టూరిజం శాఖ ఎండీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐటీ కారిడార్ ఆధునికతకు నెలవుగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లోని ఆయా ప్రాంతాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలు ఊహించని స్
పాలమూరు పర్యాటక హబ్గా మారిందని, ఐదేండ్లలో రూ.2,500 కోట్లతో పర్యాటకరంగంగా అభివృద్ధి చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో రూ.125 కోట్లతో ఎనిమిది జ
పర్యాటక హబ్గా ఓరుగల్లును తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం భద్రకాళీ బండ్ వద్ద చెరువులో బోటింగ్ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కుడా చ�
రాజులు గతించారు. రాచరికాలు అంతరించాయి. కానీ.. అలనాటి చారిత్రక కట్టడాలు రాచకొండ ప్రాంతంతో ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. రేచర్ల పద్మ నాయకులు ఏలిన కొండ రాచకొండ.