అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. నయాగరా జలపాతం అందాలను చూసి, న్యూయార్క్కు తిరిగి వెళ్తున్న టూరిస్టు బస్సు (Bus Accident) పెంబ్రోక్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కోలపల్లి వద్ద ఆగి ఉన్న పర్యాటకుల బస్సును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గా
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అమెరికాలో తొలిసారి న్యూయార్క్లో రద్దీ చార్జీల పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా ఆ నగరంలో ఎంతో రద్దీగా ఉండే ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, టైమ్స్ స్కేర్, వా�
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. కొంతమంది భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై దాడికి తెగబడ్డారు. ఆదివారం ఇక్కడి ఓ పుణ్యక్షేత్రం నుంచి బయల్దేరిన ఓ బస్సుపై కాల్పులు జరిపారు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడ�
Palakkad | కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు