టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా చేసిన ఆ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది. చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అన
ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 13న పుష్పను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. పుష్పను ఒకటి కాదు రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరు గత ఏడాది కరోనా టైంలోనే పెళ్లి పీటలెక్కేశారు. ఇప్పుడు అందరి దృష్టి ప్రభాస్ పెళ్లిపై పడింది. కొన్నాళ్లుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి అనేక ప్రచారాలు
‘టైగర్’ చిత్రం తర్వాత హీరో సందీప్కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కలయిక మరోసారి వెండితెరపై ఆవిష్కృతం కాబోతుంది. సందీప్కిషన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తాజా చిత్రాన్ని ప్రకటించారు. హాస్య మూవీస్ �
సీనియర్ సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్జీ(86) కరోనాతో గురువారం రాత్రి కన్నుమూశారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో తొమ్మిది వందలకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్గా పనిచేశ
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.