రాజా వారు రాణి గారు చిత్రంతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు కిరణ్ అబ్బవరం. ఈ యువ నటుడు ప్రస్తుతం ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా చేస్తున్నాడు.
బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా ఇటీవలే సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రంలో విలన్ గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది.
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్ తో ఉంటాయని తెలిసిందే. అ, కల్కి, జాంబిరెడ్డి ఇలా ఒకదానికొకటి భిన్నమైన కథాంశాలతో తెరకెక్కి..బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ టాక్ తె�
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత�
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథా. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్ ప్రమోట్ చేశారు.
ఆచార్య..టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్ల నుంచి నిర్మాణ దశలో ఉంది.
గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ గా నిలిచింది విజయ్ దేవరకొండ, రష్మికమందన్నా జోడీ. ఈ ఇద్దరు స్టార్లు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు.