టాలీవుడ్ యువ నటీనటు లు నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం థాంక్యూ. చిత్రీకరణలో భాగంగా ఓ షాట్ తీసిన తర్వాత చైతూ, రాశీ లొకేషన్ లో సెల్ఫీ దిగారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్ కుర్చీ వైపు వేగంగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. దానికి తోడు వరుస సినిమాలు చేస్తున్నా�
రన్ రాజా రన్, రాజు గారి గది, ఒక్క క్షణం చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది సీరత్ కపూర్. ప్రస్తుతం మారిచ్ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఇప్పటికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా వాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి.
యాత్ర సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు మహి రాఘవ. ఈ దర్శకుడు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తుండగా..పొలిటికల్ సెటైర్ గా స్టోరీ ఉండనుంది.
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. �
ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ బడా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్
పూజాహెగ్డే ఏప్రిల్ చివరి వారంలో కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే.అప్పటినుంచి హోంక్వారంటైన్ లో ఉండిపోయింది తాజాగా మళ్లీ పరీక్షలు నెగెటివ్గా నిర్దారణ అయింది.
కరోనా మహమ్మారి భారతీయ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే కొవిడ్ బారిన పడి వివిధ భాషలకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూశారు. బుధవారం బాలీవుడ్ సినీ ఎడిటర్ అజయ్శర్మ(30) కరో
కొవిడ్ ఉదృతితో తెలుగు చిత్రసీమలో అగ్రహీరోల సినిమాల విడుదలలు వాయిదాపడుతున్నాయి. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాల్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడ�