కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు.
తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో కూడా ఆదరణ పెరుగుతుండటంతో డబ్ చేస్తున్నారు. మార్కెట్ పెరుగుతుండటంతో హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామాయణంలో సీత పాత్రను లీడ్ గా తీసుకుని ఓ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ సిద్దం చేసినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయ
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది.
ఇటీవలే థాంక్యూ సినిమా కోసం విదేశాల కు వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖన్నా. ఇక్కడకు రాగానే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది.
ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు యువ హీరో సంతోష్ శోభన్. ఈ యువ నటుడి యాక్టింగ్ కు ఇంప్రెస్ అయిన మారుతి అతనితో ఓ సినిమా చేస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుత�
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులందరికీ కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి మంగళవారం ప్రారంభించారు. 24 క్రాఫ్ట్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరే�
నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు.