రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల జంటగా సందీప్రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అగ్రజీత’. సందీప్రాజ్ ఫిలిమ్స్, వాసవిత్రివేది ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అందమైన ప్రదేశాల్లో చ
కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముందుకొచ్చారు. తనవంతు సహాయంగా 25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సిలిండర్లు కొనుగోలు చేసిన ఆయన ఆంధ్
ప్రముఖ సినీ ఛాయాగ్రాహకుడు వి.జయరాం(70) కరోనా మహమ్మారితో గురువారం కన్నుమూశారు. తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు జయరాం సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. వరంగల్ ఆయన స్వస్థలం. చిరంజీవి హీరోగా నటి
రీల్ లైఫ్ లో లవ్ బర్డ్స్ గా ఆడియెన్స్ ను అలరించారు నాగచైతన్య-సమంత. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.
సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత | ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు.
‘నా భీమ్ హృదయం బంగారం లాంటిది. కానీ ధిక్కారం ప్రకటిస్తే మాత్రం సర్వశక్తితో, ధీరోదాత్తుడిగా పోరాటానికి సిద్ధమవుతాడు’ అంటూ కొమురం భీమ్ పాత్ర గురించి ట్విట్టర్లో వ్యాఖ్యానించారు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన �
అగ్ర నటుడు చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాట�
ప్రస్తుతం ‘ఘని’ ‘ఎఫ్-3’ చిత్రాల్లో నటిస్తున్నారు యువ హీరో వరుణ్తేజ్. కరోనా ప్రభావంతో ఈ రెండు సినిమాల చిత్రీకరణలు వాయిదా పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మించే ఓ చిత్రంలో వర�
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ఐసోలేషన్లో ఉన్నారాయన. ఈ సందర్భంగా కరోనా నుంచి తాను కోలుకుంటున్నానని, త్వరలో ఈ మహమ్మారిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగ�