విలక్షణ అభినయం, విభిన్నమైన వ్యక్తిత్వం వెరసి యువతరం ఆరాధ్య కథానాయకుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ. దేశవ్యాప్తంగా తిరుగులేని అభిమానగణాన్ని కలిగిన ఆయనకు సోషల్మీడియాలోనూ చక్కటి ఫా
కరోనా మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సీనియర్ సినీ నటి పావలా శ్యామలకు అగ్ర హీరో చిరంజీవి అండగా నిలిచారు. లక్షా పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన కష్టాల్ని తెలుసుకొ
తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నమస్తే సేట్జీ’. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. స్వప్నచౌదరి కథానాయిక. ఈ సినిమా ఫస్ట్లుక్ బుధవారం విడుదలైంది. తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ‘కి�
మణికాంత్, శీతల్భట్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకుడు. జి.నరసింహగౌడ్ నిర్మాత. సునీల్ కీలక పాత్రధారి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ ఆవిష్కరణ వేడుక ఇటీవల జరిగింది. దర్శకుడు మ
సినీ నిర్మాత స్రవంతి రవికిషోర్ తండ్రి, హీరో రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు (91) అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. తాతయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని రామ్ భావోద్�
వెంకటేశ్-త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ అంటేనే అదోరకం ఆసక్తి. ఈ రోజు త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఈ స్థాయి అనుభవిస్తున్నాడంటే దానికి కారణం వెంకటేష్ కూడా. కెరీర్ మొదట్లో త్రివిక్రమ్ రచయితగా ఉన్నపుడు వె�
మహేష్ బాబు తన పుట్టిన రోజు అయినా పట్టించుకుంటాడో లేదో కానీ.. కచ్చితంగా తన తండ్రి కృష్ణ బర్త్ డే మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా తన నాన్న పుట్టిన రోజు నాడు తన సినిమాలకు సంబంధించిన అప్ డ�
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రాక్షసుడు ఫేం రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ నెలలో విడుదల కావలసి ఉన్న ఖిలాడి కరోనా వలన వాయిదా పడింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపు
వెండితెరపై చక్కనమ్మ లావణ్య త్రిపాఠి. అందమైన రూపం, అంతకుమించిన నటన ఆమెను తెలుగువారికి దగ్గర చేశాయి. కుటుంబం తనకిచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చానంటున్నది లావణ్య. ముఖ్యంగా తన తల్లి ప్రోత్సాహం �
కరోనా మహమ్మారి మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఈ వైరస్ వలన సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించింది. ఇక ఇప్పుడు స
సమకాలీన తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ఇండియా స్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది. వసూళ్లపరంగా టాలీవుడ్ దేశంలోనే రెండో పెద్ద పరిశ్రమగా పేరుతెచ్చుకోవడంతో పరభాషలకు చెందిన అగ్రతారలు కూడ
కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైర�
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కరోనా బారిన పడిన రచయిత నంద్యాల రవి శుక్రవారం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమ