బుల్లితెరతో పాటు వెండితెరపై వైవిధ్యమైన వినోదాన్ని అందించిన హరితేజ ఏప్రిల్ 5న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తను గర్భవతిగా ఉన్నప్పటి నుండి పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వ�
కొన్ని తేదీలు అలా చరిత్రలో నిలిచిపోతాయంతే. అలా తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన తేదీ ఏప్రిల్ 28. ఆ రోజు ఏ సినిమా అయినా విడుదలైంది అంటే మాత్రం నిర్మాతలు చాలా ధైర్యంగా ఉంటారు. తమ సినిమా కచ్చితంగా రికార్డుల�
పవన్కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు. పాన్ ఇండియా కథాంశంతో పీరియాడికల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పిస్తుండగా..వి దయాకర్రా�
విజయ్ దేవరకొండతో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది కన్నడ భామ రష్మిక మందన్నా. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక నెటిజన్లతో ముచ్చటించింది.
కొన్ని తేదీలు అలా చరిత్రలో నిలిచిపోతాయంతే. అలా తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చిన తేదీ ఏప్రిల్ 28. ఆ రోజుకు ఓ చరిత్ర ఉంది. ఆ రోజు రిలీజైన సినిమాలు హిస్టరీ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా మూడు సినిమాలు ఎప్పటి
అనిల్ రావిపూడి ఇటీవల నివేదా థామస్, దిల్ రాజు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితరులకు కరోనా సోకగా.. తాజాగా అనిల్ రావిపూడి కూడా ఈ వైరస్ బారిన పడి కోలుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో బాలకృష్ణతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ఆగ్రా బ్యూటీ సోనాల్ చౌహాన్. అయితే ఇటీవల కాలంలో సోనాల్ చౌహాన్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా తర్వాత నుండి పూజా హెగ్డే బుట్టబొమ్మగా మారింది. ప్రస్తుతం తెల