కోవిడ్ సెకండ్ వేవ్తో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ లాక్ డౌన్ రూల్స్ నెమ్మదిగా సులభతరమవుతున్నాయి.
‘కాస్ట్యూమ్ డ్రామా, మైథాలజీ చిత్రాలను తెరకెక్కించడానికి మంచి సమయమిది. ఆధునిక సాంకేతికత పెరిగిన తర్వాత ఇలాంటి కథల్ని రూపొందించడం సులభమైంది. ప్రేక్షకుల్ని ఆనాటికాలంలోకి తీసుకెళ్లే వీలు కలుగుతోంది’ అన�
సినీ నటుడు సోనూసూద్ ను ఇపుడు చాలా మంది దేవుడిలా పూజిస్తున్నారు. కోవిడ్ టైంలో ఎంతోమందికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న సోనూసూద్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
టాలీవుడ్ లో ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ మళ్లీ ఆడియెన్స్ ను పలుకరించేందుకు రెడీ అవుతున్నాడన్న వా�
రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి దేశం అంతా ఆసక్తిగా వేచి చూస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
సాధారణంగా సినిమా స్టార్లలో చాలా మందికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి..నచ్చింది తినగలిగే స్థోమత ఉంటుంది. కానీ దురదృష్ణమేంటంటే సినిమా స్టార్లకు ఫిజిక్ మెయింటెయిన్ చేయడానికి డైట్ పాటించడం తప్�
బొమ్మరిల్లు, ఢీ, రెడీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది జెనీలియా. ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ పెండ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
కోవిడ్ మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలిచి రియల్ హీరో అయ్యాడు ప్రముఖ నటుడు సోనూసూద్.
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటంతో తన సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్నాడు. ఎన్టీఆర్ కుమారుడికి సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగియగానే సెట్స్ పైకి వెళ్లనుందీ చిత్రం.
అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కల్యాణ్ కుమారుడు కావడమే. పవన్, రేణు దేశాయ్ దంపతుల పుత్రుడే అకీరా నందన్.
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతీ సినిమా అందులోనే వస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక్క సినిమాపై కోటి రూపాయలు ఖర్చు చేయాలంటే ఆలోచించేవాళ్ళు