హైదరాబాద్ : సాధారణంగా ఎవరైనా హీరో బ్లాక్ బస్టర్ అందుకుంటే తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. అది మెగాహీరో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్లో జరుగుతుంది. ఉప్పెన
హైదరాబాద్ : అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్, మార్కెట్ అంత ఈజీగా వదులుకోవడానికి బన్నీ సిద్ధం
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలకు కరోనా వచ్చి పోయింది. రామ్ చరణ్, బన్నీ లాంటి హీరోలు కూడా కరోనాతో పోరాడి గెలిచారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఈ మహమ్మారి పలక�
ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్కుమార్ విజయం సాధించారు. కొమర వెంకటేష్పై పద్దెనిమిది ఓట్ల అధిక్యంతో ఆయన గెలుపొందారు. ఫిలింఫెడరేషన్లో మొత్తంగ
సూపర్స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్�
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా చేసిన ఆ చిత్రం హిట్ టాక్ సంపాదించుకుంటుంది. చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అన
ట్రిపుల్ ఆర్ అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 13న పుష్పను విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. పుష్పను ఒకటి కాదు రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.