టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ..ఇపుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది అందాల సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ ప్రస్తుతం సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రంలో నటిస్తోంది.
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు నటించిన సినిమాలు తనకు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో..ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు యువ హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస
ఇప్పుడు ఈ పోజు చూసిన తర్వాత ఇంతకంటే ఏమంటాం చెప్పండి..? నిజంగానే ఒళ్లును ఇంద్రధనస్సులా ఒంచేసింది ఈషా రెబ్బా. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా ఫ్యూచర్ ఉండదు.. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చ�
చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ జడ్జి రోజా రెగ్యులర్ గా అక్కడ కనిపించడం లేదు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా టెలివిజన్ కోసం కొంత సమయం కేటాయించేది ర�
సమస్త జీవరాశి మనుగడకు ఆధారం భూమి. ధరిత్రి లేకుండా జీవజాలమే లేదు. సృష్టిలో
భాగమైన భూమి ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ నేడు ప్రపంచమంతా భూదినోత్సవాన్ని జరుపుకుంటోంది.
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంట�
Tollywood | కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే రూ.4 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా.
సాధారణంగా సెలబ్రిటీలంటే ఖరీదైన కార్లుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోహీరోయిన్లు వారి వారి అభిరుచులకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు.