రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు గోవా బ్యూటీ ఇలియానా.చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఇలియానా.
మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అను ఇమ్మాన్యుయేల్.ఫ్యాషన్కు ఐకాన్ గా కనిపించే అనూ ఏదైనా స్టిల్ పోస్ట్ చేసిందంటే చాలు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు.
ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కించిన ప్రాజెక్టు సినిమా బండి. ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడు ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కా బోతున్నాడు..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఫలక్నుమా దాస్ ఫేం విశ్వక్ సేన్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అనే సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అభిమానులతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా మంచి చెడులని మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. రీసెంట్గ�
మహేష్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ : సర్కార్ వారి పాట, హరిహర వీరమల్లు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు
ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ సెలబ్రిటీలలో ఒకరిగా నిలిచింది టాలీవుడ్ భామ అనుష్క. సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్ను నింపుతూ ఓ పోస్ట్ పెట్టింది అనుష్క.
టాలీవుడ్ నటి పూజా హెగ్డే గత వారం కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. పూజాహెగ్గే ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంది. తాజాగా తన పరిస్థితిపై ఫాలోవర్లకు అప్ డేట్ ఇచ్చింది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే వాళ్ల
టాలీవుడ్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ కు రీమేక్ సినిమాలు కొత్తమీ కాదు. వెంకీ ఏ సినిమా రీమేక్ చేసినా దాదాపు సక్సెస్ ఖాతాలో పడినట్టే. ఈ ఏడాది దృశ్యం 2, అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నాడు