ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి..తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది అందాల భామ సమంత. స్టార్ హీరోలతో నటిస్తూ వన్ ఆఫ్ ఆది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన తర్వాత చిత్రాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నారు.
టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు, అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
ఎంత పెద్ద దర్శకుడు అయిన కెరీర్లో ఒక్కోసారి భయపడతాడు. తన సినిమాను చూసుకుని టెన్షన్ పడతాడు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది.
యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న తాజా చిత్రం ఇష్క్. ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 23న సినిమా విడుదల కావాల్సి ఉండగా..తాజా పరిస్థితుల నేపథ్యంలో మేకర్స్ విడుదలను వాయిదా వేశార�
కరోనా సెకండ్ వేవ్తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో టీఎఫ్పీసీ సినిమా షూటింగ్స్ విషయంలో కొ
తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఈయన తీరు భిన్నం.. చేసే సినిమాలు విభిన్నం. తెలుగు సినిమా మేకింగ్ కు సరికొత్త పాఠాలు నేర్పించాడు పూరీ. సినిమా అంటే సంవత్స
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో హిట్ ఫెయిర్ గా నిలిచారు టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ రెండు చిత్రాలు రష్మికకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి. మళ్లీ రెండేళ్త తర్వా
టాలీవుడ్ ను కరోనా సెకండ్ వేవ్ మరోసారి షేక్ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల తేదీలు మార్చేసుకున్నారు దర్శకనిర్మాతలు.
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ యువ దర్శకుడి కొత్త సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని అంతా అనుకున్నారు.