క్రాక్ సినిమాతో మంచి స్పీడుమీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు మాస్ రాజా. ఇప్ప
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లలో ఆంక్షలు విధించారు. ఢిల్లీ మినహా మిగిలిన మూడు రాష్ట్రా�
హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందనేది ప్ర�
దర్శకులు అవుదామనుకుని హీరోలు అయిన వాళ్లు మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా రవితేజ, నాని అలాంటి జాబితాలోకే వస్తారు. వీళ్లు హీరోలు కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పని చేసారు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వస్తున్న వకీల్సాబ్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అంజలి. ఈ రాజోలు సుందరి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న ఎఫ్3 కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రముఖ నటుడు నిర్మాత బండ్లగణేష్ మరోసారి అనారోగ్యం పాలయ్యాడు. ఈయనకు రెండోసారి కరోనా వైరస్ రావడంతో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి..జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా అందరి నోళ్లలో నానిపోయిందీ పేరు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో వరుస ఆఫర్లు నవీన్ గుమ్మం తడుతున్నాయి.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మరో చిత్రానికి ఉగాది సందర్భంగా గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ లాంటి సూపర్హిట్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబోలో సినిమా సందడి చేయబోతుంది