యువ నటుడు విశ్వక్సేన్-నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లు గా వస్తున్న చిత్రం పాగల్. మే 1న విడుదల కావాల్సి ఉండగా..తెలుగు రాష్ట్రాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా పడ్డది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గురించి ఓ ఇన్ ఫర్మేషన్ ఇచ్చింది రష్మిక.
ఈ ఫోటోలు.. అందులో కార్తికేయను చూసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి అనుమానాలు రావడం సహజం. ఎందుకంటే బాహుబలిలో బల్లాలదేవుడిలా ఉంటాడు కార్తికేయ. ఆ కటౌట్ అలా ఉంటుంది మరి. కానీ ఇప్పుడు విడుదలైన ఈ ఫోటోలు చూస్తుంటే బక్కచ�
అయ్యో ఎంత పనైపోయింది.. అక్కడికి రూట్స్ బంద్ చేసారు.. మా దగ్గరికి ఎవరూ రావద్దంటూ ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలిసిన తర్వాత సినిమా వాళ్లు అయ్యయ్యో అనుకుంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్తో కొన్ని సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాటిలో హనురాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఒకటి.
కరోనా సెకండ్ వేవ్తో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతోపాటు షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి.
టాలీవుడ్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ పుష్పలో స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేసి..ఆ రోల్ కోసం అనసూయను సెలెక్ట్ చేశాడు.
హైదరాబాద్ : ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మృతదేహానికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళి అర్పించింది. నట దంపతులు జీవితా, డాక్టర్ రాజశేఖర్తో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు వీరయ్య మృతదేహాన్ని సందర్శించి �
ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆకస్మిక మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు.
గౌతమ్మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.