కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో దర్శకులు ఎక్కువగా మరణిస్తూ ఉండడం విషాదం. టాలీవుడ్ లో�
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై పగబట్టిందా అనిపిస్తుంది. ప్రతి రోజు ఎవరో ఒకరు కరోనాతో కన్నుమూస్తూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం టీఎన్ఆర్ కరోనాతో కన్నుమ�
ఈ పదిహేనేళ్లలో ఒక్క నాగార్జునతోనే 9 సార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది అనుష్క. హీరోయిన్గానే కాకుండా ఐటెంగాళ్గా, ప్రత్యేక పాత్రల్లో కలిపి ఈ ఇద్దరు 9 సినిమాల్లో కలిసి నటించారు.
సోనూ సూద్ అంటే ఒకప్పుడు కేవలం నటుడు మాత్రమే. అందులోనూ ప్రతినాయక పాత్రలు వేసుకుంటాడు. ఆయనకు ఆ ఇమేజ్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సోనూసూద్ రియల్ హీరో
రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సినీ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో ఈద్ ముబారక్ తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు.
ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రానున్న రోజులలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని హెచ్చరికలు వస్తున�
ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రావడమే గగనంగా మారిపోయింది. అలాంటిది వచ్చిన అవకాశాలను వెనక్కి తిప్పి పంపడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సాయిపల్లవి మాత్రం అలా కాదు