అర్జున్ కూతురు ఐశ్వర్య | తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటికే మంచు లక్ష్మి, నిహారిక, శివాత్మిక వంటి వారసురాళ్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ సక్సెస్ కాలేకపోయారు.
హైదరాబాద్ : నటి నమ్రతా శిరోద్కర్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వ్యాయామం చేయడం ప్రారంభించింది. బ్యాక్ గ్రౌండ్లో జిమ్ పరికరాలతో ఉన్న ఫోటోను ఆమె ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. కొవిడ్-19కు వ్యతిరేకంగా భద�
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ముందుంటుంది. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ హీరోయిన్ ఈమె ఇప్పుడు. స్టార్ హీరోలందరితోనూ చాలా తక్కువ సమయంలోనే జోడీ కట్టింది. అల్లు అర్జున్ నుంచి మొదలు పెట�
పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఏదో మొహమాటానికి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.. గానీ తమ సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో విడుదల చేసేంత ధైర్యం మాత్రం ఎవరూ �
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన చిత్రం కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
పూజా హెగ్డే ఫేవర్ టీచర్ ఒకరు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయం తెలిసి గుండె పగిలినంత పనైందని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
యమదొంగ, చింతకాయల రవి, కింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ మమతామోహన్ దాస్. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ..ఇపుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది అందాల సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ ప్రస్తుతం సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రంలో నటిస్తోంది.
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు నటించిన సినిమాలు తనకు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో..ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు యువ హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస