హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ కొవిడ్-19 నుండి కోలుకున్నారు. గత కొన్ని రోజులక్రితం కరోనా బారినపడిన ఆయన తాజాగా కోలుకున్నట్లు ఇన్స్టాగ్రాం ద్వారా గురువారం తెలిపాడు. �
ఇస్మార్ట్ శంకర్ తో టాలీవుడ్ బడా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్
పూజాహెగ్డే ఏప్రిల్ చివరి వారంలో కోవిడ్ బారిన పడ్డ సంగతి తెలిసిందే.అప్పటినుంచి హోంక్వారంటైన్ లో ఉండిపోయింది తాజాగా మళ్లీ పరీక్షలు నెగెటివ్గా నిర్దారణ అయింది.
కరోనా మహమ్మారి భారతీయ సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే కొవిడ్ బారిన పడి వివిధ భాషలకు చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూశారు. బుధవారం బాలీవుడ్ సినీ ఎడిటర్ అజయ్శర్మ(30) కరో
కొవిడ్ ఉదృతితో తెలుగు చిత్రసీమలో అగ్రహీరోల సినిమాల విడుదలలు వాయిదాపడుతున్నాయి. ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్ ‘నారప్ప’ సినిమాల్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విడ�
ఇప్పుడు పాయల్ రాజ్పుత్ కూడా ఇప్పుడు బరువు తగ్గడానికి ఇదే చేస్తుంది. ఈమె డైటింగ్ చేసి కేవలం నెల రోజుల్లోనే 6 కిలోల బరువు తగ్గి ఆశ్చర్యపరుస్తోంది.
తమన్ గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనాతో మరణించిన కీబోర్డు ప్లేయర్ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అందించాడు. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.
రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తర్వాత మరే తెలుగు సినిమాలో కనిపించలేదు గోవా బ్యూటీ ఇలియానా.చాలా కాలం నుంచి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది ఇలియానా.
మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అను ఇమ్మాన్యుయేల్.ఫ్యాషన్కు ఐకాన్ గా కనిపించే అనూ ఏదైనా స్టిల్ పోస్ట్ చేసిందంటే చాలు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు.
ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్-డీకే తెరకెక్కించిన ప్రాజెక్టు సినిమా బండి. ప్రవీణ్ కండ్రిగుల అనే కొత్త దర్శకుడు ఈసినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కా బోతున్నాడు..