ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ బడా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది నిధి అగర్వాల్. ఈ భామ ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లు లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఫైనల్ రావాల్సిన సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఈ మూవీ కంప్లీట్ అయ్యేందుకు మరో 6 నెలల వరకు పట్టే అవకాశమున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
అయితే కోవిడ్ సెకండ్ వేవ్తో సినిమా ఆలస్యమవుతుండటంతో తనకు తానే ప్రమోట్ (సెల్ఫ్ ప్రమోషన్) చేసుకోవాలని అనుకుంటుందట నిధి. అప్పటివరకు తన ఫాలోవర్లు, సినీ లవర్స్ కు బోరు కొట్టకుండా ఫొటోషూట్తో ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని నిధి ప్లాన్ రెడీ చేసినట్టు ఫిలింనగర్ టాక్. పవన్ చిత్రంతో నిధికి వరుస ఆఫర్లు వస్తున్నాయట. అయితే పలువురు ఫిల్మ్మేకర్స్ హరిహర వీరమల్లులో నిధి నటనకు వచ్చే స్పందనను బట్టి తమ సినిమాల్లోకి నిధిని తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఇవి కూడా చదవండి..
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!