సీనియర్ సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్జీ(86) కరోనాతో గురువారం రాత్రి కన్నుమూశారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో తొమ్మిది వందలకుపైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్గా పనిచేశ
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
టాలీవుడ్ యువ నటీనటు లు నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా వస్తున్న చిత్రం థాంక్యూ. చిత్రీకరణలో భాగంగా ఓ షాట్ తీసిన తర్వాత చైతూ, రాశీ లొకేషన్ లో సెల్ఫీ దిగారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ వన్ కుర్చీ వైపు వేగంగా దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్. దానికి తోడు వరుస సినిమాలు చేస్తున్నా�
రన్ రాజా రన్, రాజు గారి గది, ఒక్క క్షణం చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించింది సీరత్ కపూర్. ప్రస్తుతం మారిచ్ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఇప్పటికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది.
కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తగా వాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి.
యాత్ర సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు కొట్టేశాడు మహి రాఘవ. ఈ దర్శకుడు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తుండగా..పొలిటికల్ సెటైర్ గా స్టోరీ ఉండనుంది.