ఇప్పుడు ఈ పోజు చూసిన తర్వాత ఇంతకంటే ఏమంటాం చెప్పండి..? నిజంగానే ఒళ్లును ఇంద్రధనస్సులా ఒంచేసింది ఈషా రెబ్బా. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా ఫ్యూచర్ ఉండదు.. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చ�
చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ జడ్జి రోజా రెగ్యులర్ గా అక్కడ కనిపించడం లేదు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా టెలివిజన్ కోసం కొంత సమయం కేటాయించేది ర�
సమస్త జీవరాశి మనుగడకు ఆధారం భూమి. ధరిత్రి లేకుండా జీవజాలమే లేదు. సృష్టిలో
భాగమైన భూమి ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ నేడు ప్రపంచమంతా భూదినోత్సవాన్ని జరుపుకుంటోంది.
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంట�
Tollywood | కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే రూ.4 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా.
సాధారణంగా సెలబ్రిటీలంటే ఖరీదైన కార్లుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోహీరోయిన్లు వారి వారి అభిరుచులకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు.
హైదరాబాద్ : నటుడు ఆది సాయికుమార్ ఈ ఏడాది మరో కొత్త మూవీకి సంతకం చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ చిత్రం చుట్టాలబ్బాయికి దర్శకత్వం వహించిన వీరభద్రంతో ఆది మరోమారు చేతులు కలుపుతున్నాడు. ఔట్ అండ్
టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన రకుల్ ఈ చిత్రం కోసం డ్రైవర్ గా మారిందన్న వార్త బీటౌ�