దక్షిణాది హీరోయిన్లలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఇస్తుంటుంది.
ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది నార్త్ భామ లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రాజమౌళితో సినిమా అనేది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో కనే కల. దానికోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడడానికి అయిన వాళ్లు సిద్ధంగానే ఉంటారు. అలాగే ఒక సినిమా కోసం ఎన్ని సంవత్సరాలు రాజమౌళికి ఇవ్వడానికైనా సిద�
కార్తికేయ, లావణ్య త్రిపాఠి కాంబోలో వచ్చిన చిత్రం చావు కబురుచల్లగా. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రంలో మురళీశర్మ, ఆమని కీ రోల్స్ పోషించారు.
ఫలక్నుమా దాస్ సినిమాతో యూత్ ఫాలోవర్లను అమాంతం పెంచేసుకున్నాడు యువ నటుడు విశ్వక్ సేన్. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
క్రాక్ సినిమాతో మంచి స్పీడుమీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో రవితేజ కూడా ఒకరు. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో ఎప్పుడూ బిజీగానే ఉంటాడు. చేతిలో కనీసం రెండు మూడు సినిమాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు మాస్ రాజా. ఇప్ప
పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల థియేటర్లలో ఆంక్షలు విధించారు. ఢిల్లీ మినహా మిగిలిన మూడు రాష్ట్రా�