టాలీవుడ్ స్టార్ హీరో పవన్కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రంతో బాక్సాపీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాడు పవ�
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి. ఈ ఏడాది జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ను ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ వైప
By Maduri Mattaiah అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
‘కొత్తదనంతో కూడిన మంచి సినిమా తీసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఈ సినిమాతో మరోసారి ఆ నమ్మకాన్ని నిజం చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు నాగార్జున. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వైల్డ్డ�
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ స�
కలర్ ఫోటో దర్శకుడు | సందీప్ రాజ్ రెండో సినిమా ఓ పెద్ద నిర్మాణ సంస్థలోనే ఉండబోతుంది. ఇప్పటికే సందీప్ రాజ్కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు.
కాఫీ ట్యూన్స్ ఇస్తే ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ అన్నం పెడుతుందా.. ఈ డైలాగ్ చాలా ఫేమస్ సోషల్ మీడియాలో మీమర్స్ ఈ డైలాగ్ తో ఆడుకున్నారు. ఈ మాట ఎవరు వాడారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రెండేళ్ల కిం
అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా అప్ డేట్స్ తెలుసుకోడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సిని�
ఇన్ని రోజులు మెగా కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారు. ఒకరు కాకపోతే మరొకరు అంటూ వాళ్ల చుట్టూ తిరిగారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వాళ్లకు మరో బెస్ట్ ఆప్షన్ దొరికింది. ఆ ఆప్షన్ పేరు వైష్ణవ్ తేజ్.
తెలుగు చిత్రసీమలో ప్రయోగాలు అనగానే అగ్ర కథానాయకుడు నాగార్జున తొలుత గుర్తొస్తారు. ఇమేజ్, స్టార్డమ్లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటారాయన.
విక్రమ్కుమార్-నాగచైతన్య కాంబోలో వచ్చిన చిత్రం మనం. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ ను ఒకే ఫ్రేములో చూపించి బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టాడు విక్రమ్కుమార్.