హైదరాబాద్ : గతేడాది వరకు ఎక్కడుందో తెలియనట్లు ఎక్కడో తెరవెనక ఉండిపోయింది శృతి హాసన్. కానీ 2021 మాత్రం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఏడాది మొదట్లో క్రాక్ సినిమాత�
పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది.
టాలీవుడ్ యువ నటుడు హర్ష్ కనుమిల్లి హీరోగా నటిస్తోన్న చిత్రం సెహరి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను నందమూరి బాలకృష్ణ లాంఛ్ చేశాడు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్�
మోహన్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఉగాది సందర్భంగా మోహన్బాబు కొత్త పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందు�
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు గని. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్త�
ఐశ్వర్య రాజేష్ .. తమిళంలో ఈ పేరుకు చాలా క్రేజ్ ఉంది. తెలుగులో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్తో బిజీగా ఉంది.