సినిమా హీరోయిన్స్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న బుల్లితెర యాంకర్ అనసూయ. టీవీ షోస్, సినిమాలు, సోషల్ మీడియా పోస్ట్లతో ఎప్పుడు హాట్ టాపిక్గా నిలిచే అనసూయ హోలీ సందర్భంగా పొట్టి బట్టల�
ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చతోనే ఫేమస్ అవుతున్నారు నటి సురేఖ వాణి. ఈమె ఇస్తున్న వార్నింగులు.. చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవడంపై మనసు
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కూడా ఒకడు. ఈయనతో పని చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడతారు. మరోవైపు త్రివిక్రమ్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. �
హీరోయిన్లతో ఎఫైర్ అనే మాట వినగానే టాలీవుడ్ లో కొందరు హీరోలు గుర్తుకొస్తారు. కానీ అలాంటి లిస్టులో అల్లు శిరీష్ మాత్రం లేడు. ఈయన తన సినిమాలు తాను చేసుకుంటాడు. లేదంటే ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతూ బిజీగా ఉంటాడు. �
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆచార్య సెట్స్ లో ఉండగా..వేదాళమ్, లూసిఫర్ రీమేక్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితోపాటు బాబీ డైరెక్
ప్రతి వారం బాక్సాఫీస్ దగ్గర త్రిముఖ పోటీ కనిపిస్తుంది. ఈ వారం కూడా అలాగే ఉండేది. కాకపోతే ఉన్నట్టుండి రేసు నుంచి గోపీచంద్ సీటీ మార్ సినిమా తప్పుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం కారణంగా ఈ సినిమా ఏప్రిల్ 2 నుం�
రాశీ ఖన్నా..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి ఊహల్లోకి వచ్చేసింది రాశీ ఖన్న
బాహుబలి 2 తర్వాత సినిమాలు చేయని రానా..నాలుగేళ్ల తర్వాత అరణ్యతో వచ్చాడు. ప్రశంసలు దక్కుతున్న ఈ సినిమాకు పైసలు మాత్రం రావడం లేదు. తొలిరోజు నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇప్పు�
ఉప్పెన సినిమాతో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది మంగళూరు భామ కృతిశెట్టి. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఉప్పెన ఇచ్చిన సక్సెస్తో వరుస ఆఫర్లు కృతిశెట్ట
తేజా హనుమాన్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ నిన్ను చేరి. సాయికృష్ణ తల్లాడ డైరెక్టర్. గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు ముఖ్య పాత్రలు పోషిస�
తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు చాలా పెరిగింది. బాలీవుడ్ కూడా కుళ్ళుకునేలా మన సినిమాలు కమర్షియల్ గా వసూలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్యాండమిక్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ కోలుకున్న తీరు చూసి మిగిలిన ఇండస్ట్ర�