వేదం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాగయ్య శనివారం కన్నుమూశారు. 30కి పైగా సినిమాలలో నటించిన నాగయ్య అందరి దృష్టిని ఆకర్షించారు. గుంటూరు జిల్లా, నర్సరావు పే�
యష్రాజ్ను హీరోగా పరిచయం చేస్తూ రామకృష్ణార్జున్ దర్శకత్వంలో సరస్వతి వెంకటేష్.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఐశ్వర్యకు తోడుగా అభిరామ్’. ‘నాంది’ ఫేమ్ నవమి నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పతాక స
సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గాస్సిప్స్ కూడా కామన్. నేమ్ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తమపై వచ్చే గాసిప్స్ కూడా ఎంజాయ్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. తాజాగా ఇప్పుడు ఒక సీనియర్ కమెడియన్ తన కెరీర్లో జరిగిన �
తమిళనాడు దివంగత మాజీ సీఎం, సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. కంగనారనౌత్ లీడ్ రోల్ పోషిస్తుండగా..అరవింద్ స్వామి, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధుబాలకు పుట్టిన
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్, రాంచరణ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కొమ�
నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు లవ్స్టోరీ. ఇటీవల కాలంలో ప్రేక్షకులకు ఏదో ఒక కొత్త పాయింట్ ను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శకులు. ఈ మధ్య విడ�
ముంబై (26/11) ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ లీడ్ రోల్లో నటిస్తుండగా..శోభితా ధూళిపాళ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. డైర
మొదటి సినిమా ఉప్పెనతో ఈ ఏడాది టాలీవుడ్కు బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. 2021లో రూ.100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ ప�
‘ఇరుగుపొరుగువారైన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం నుంచి పెళ్లి వరకు జరిగే ప్రయాణానికి అందమైన దృశ్యరూపమే ‘రంగ్దే’. మానవోద్వేగాలు సప్తవర్ణాలకు ప్రతీక అని తెలియజెప్పేలా ఈ టైటిల్ పెట్టాం’ అని అన్నారు వెం�