పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఇదే అనిపిస్తుంది. ఏదో మొహమాటానికి సినిమాలు థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది అని అంటున్నారు.. గానీ తమ సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో విడుదల చేసేంత ధైర్యం మాత్రం ఎవరూ �
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన చిత్రం కర్ణన్. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.
పూజా హెగ్డే ఫేవర్ టీచర్ ఒకరు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయం తెలిసి గుండె పగిలినంత పనైందని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది.
యమదొంగ, చింతకాయల రవి, కింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ భామ మమతామోహన్ దాస్. అయితే ఆ తర్వాత మళ్లీ తెలుగు చిత్రాల్లో కనిపించలేదు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటిస్తూ..ఇపుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది అందాల సోయగం రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ ప్రస్తుతం సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రంలో నటిస్తోంది.
PVP | మహేష్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన పీవీపీ సంచలన ట్వీట్ చేశాడు. హీరోలను లంగా డ్యాన్సులేసే స్టార్లు అంటూ ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు నటించిన సినిమాలు తనకు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో..ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసిగా ఉన్నాడు యువ హీరో అఖిల్ అక్కినేని. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస
ఇప్పుడు ఈ పోజు చూసిన తర్వాత ఇంతకంటే ఏమంటాం చెప్పండి..? నిజంగానే ఒళ్లును ఇంద్రధనస్సులా ఒంచేసింది ఈషా రెబ్బా. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా ఫ్యూచర్ ఉండదు.. ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చ�
చూస్తుంటే ఇప్పుడు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ జడ్జి రోజా రెగ్యులర్ గా అక్కడ కనిపించడం లేదు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా టెలివిజన్ కోసం కొంత సమయం కేటాయించేది ర�
సమస్త జీవరాశి మనుగడకు ఆధారం భూమి. ధరిత్రి లేకుండా జీవజాలమే లేదు. సృష్టిలో
భాగమైన భూమి ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ నేడు ప్రపంచమంతా భూదినోత్సవాన్ని జరుపుకుంటోంది.