గతేడాది కరోనా లాక్డౌన్ తో డీలా పడిపోయిన చిత్రపరిశ్రమ మళ్లీ ఈ ఏడాది నెమ్మదిగా పుంజుకుంటోంది. అయితే మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నట్టు వార్తల నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు షూటింగ్ విష�
నితిన్-కీర్తిసురేశ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రంగ్దే’. మార్చి 26న విడుదల కాబోతుంది. నరేశ్, వెన్నెలకిశోర్, అభినవ్ గోమాటం కీ రోల్స్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నా�
టాలీవుడ్ లో తెరకెక్కుతున్నమోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్. పవన్కల్యాణ్-రానా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా..వన్ ఆఫ్
టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్ త్రివిక్రమ్-ఎన్టీఆర్. ఈ ఇద్దరూ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మి�
సమ్మోహనం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ భామ అదితీ రావు హైదరి. ఆ తర్వాత అంతరిక్షం, వీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మహాసముద్రంలో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
కృతి శెట్టి | ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఆ సినిమా విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
తన మ్యూజిక్ బీట్స్ తో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాను రక్తికట్టించడంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ రూటే సెపరేటు. మణిశర్మ మ్యూజిక్ తో సూపర్హిట్గా నిలిచి కలెక్షన్లను సృష్టించిన సినిమాలెన్నో ఉ
పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం వకీల్సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది టీం.
పవన్ కల్యాణ్-రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి స
Allu sirish| ఇప్పుడు హిందీ సింగిల్ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు. విలయతి సాహెబ్ అంటూ సాగే ఈ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్స్ దర్శన్ రావల్, నీతి మోహన్ పాడారు.
mishti chakravarty | చిన్నదాన నీ కోసం తర్వాత మిస్తీ చక్రవర్తిని పూర్తిగా మరిచిపోయారు. కానీ తాను ఉన్నానని గుర్తు చేయడానికి అప్పుడప్పుడూ ప్రయత్నిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉంటూనే…మరోవైపు 3 ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. వీటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేశ్ డైరెక్షన్లో వ�