కరోనా సెకండ్ వేవ్తో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో టీఎఫ్పీసీ సినిమా షూటింగ్స్ విషయంలో కొ
తెలుగు ఇండస్ట్రీలో ఎంత మంది దర్శకులు ఉన్నారు. కానీ పూరి జగన్నాథ్ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఈయన తీరు భిన్నం.. చేసే సినిమాలు విభిన్నం. తెలుగు సినిమా మేకింగ్ కు సరికొత్త పాఠాలు నేర్పించాడు పూరీ. సినిమా అంటే సంవత్స
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో హిట్ ఫెయిర్ గా నిలిచారు టాలీవుడ్ యాక్టర్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ రెండు చిత్రాలు రష్మికకు మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి. మళ్లీ రెండేళ్త తర్వా
టాలీవుడ్ ను కరోనా సెకండ్ వేవ్ మరోసారి షేక్ చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా విడుదల తేదీలు మార్చేసుకున్నారు దర్శకనిర్మాతలు.
టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ యువ దర్శకుడి కొత్త సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని అంతా అనుకున్నారు.
ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్పుత్. ఈ సినిమా తర్వాత పాయల్కు పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ మంచి హిట్ అనేది ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడ�
ప్రతి సినిమాకు కొత్త కథల్ని ఎంచుకుంటూ, పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్లో విలక్షణ నాయికగా పేరు తెచ్చుకుంది పంజాబీ సుందరి తాప్సీ. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తోన్న సినిమాలు విమర్శకుల ప్రశంస�
దక్షిణాది హీరోయిన్లలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజాహెగ్డే. ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఇస్తుంటుంది.