టాలీవుడ్ యాక్టర్ పవన్కల్యాణ్ లేటెస్ట్ ప్రాజెక్టు వకీల్సాబ్. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్, నివేదాథామస్, అంజలి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు. తాజాగా మేకర్�
టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త చిత్రం థ్యాంక్ యూ. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనే దానిపై తాజాగా ఓ న్యూస్ లైమ్లైట్లోకి వ
ప్రముఖ హీరో కమల్హాసన్ తో టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ ఇండియన్ 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అడుగడుగునా అడ్�
సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథాంశాలను ప్రేక్షకులకు అందించడంలో ముందుంటాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చైతే నటిస్తోన్న లవ్స్టోరీ ఏప్రిల్ లో �
డైరెక్టర్, హీరో టాలీవుడ్ కు ఇటీవలే మంచి హిట్ ఇచ్చారు. ఇద్దరూ తమ మొదటి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇపుడు మంచి జోష్ మీదున్న ఆ ఇద్దరూ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు �
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ప్రాజెక్టు అన్నాత్తె. శివ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసుక
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పెండ్లయిన తర్వాత సినిమాలకు దూరమవుతుందన్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా కాజల్ పెండ్లి తర్వాత కూడా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. కాజల్ తాజాగా అ
టాలీవుడ్ యాక్టర్లు రానా -సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందో మేకర్స్ సరికొత్తగా చాటింపు ద్వారా ప్
ఈ రోజుల్లో ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ వరకు బాగానే వస్తాయి కలెక్షన్లు. కానీ ఆ తర్వాత సోమవారం వచ్చిందంటే దాని భవిష్యత్తు ఏంటో తేలిపోతుంది. అందుకే ఇండస్ట్రీలో విడుదలైన తర్వాత వచ్చే తొలి సోమవా�
టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న చిత్రం అరణ్య. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ‘హృదయమే జ్వలించనే’ పాటను మేకర్స్ విడుదల చేశారు. హృదయమే జ్వలించనే..ప్రాణమే
వైష్ణవ్ తేజ్-కృతిశెట్టి లాంటి కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన సినిమా మైత్రీమూవీ మేకర్స్ ఖాతాలో మరో భారీ హిట్ను వేసింది. బాక్సాపీస్ మ్యూజ�
టాలీవుడ్ యాక్టర్ మహేశ్బాబు సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో..యాడ్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. యాడ్స్ ద్వారా మహేశ్ ఆర్జించే ఆదాయం కూడా ఎక్కువే. తాజాగా మహేశ్బాబు-అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డితో య�
ఆది సాయికుమార్, సురభి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం శశి. శ్రీనివాస్నాయుడు నడికట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ వేడుక జ�