అయ్యో ఎంత పనైపోయింది.. అక్కడికి రూట్స్ బంద్ చేసారు.. మా దగ్గరికి ఎవరూ రావద్దంటూ ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలిసిన తర్వాత సినిమా వాళ్లు అయ్యయ్యో అనుకుంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్తో కొన్ని సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాటిలో హనురాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఒకటి.
కరోనా సెకండ్ వేవ్తో థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిచిపోవడంతోపాటు షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి.
టాలీవుడ్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం పుష్ప చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ పుష్పలో స్పెషల్ గా ఓ పాత్రను క్రియేట్ చేసి..ఆ రోల్ కోసం అనసూయను సెలెక్ట్ చేశాడు.
హైదరాబాద్ : ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య మృతదేహానికి తెలుగు చిత్ర పరిశ్రమ నివాళి అర్పించింది. నట దంపతులు జీవితా, డాక్టర్ రాజశేఖర్తో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు వీరయ్య మృతదేహాన్ని సందర్శించి �
ప్రముఖ హాస్యనటుడు పొట్టి వీరయ్య ఆకస్మిక మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరయ్య వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను అధిగమించారన్నారు.
గౌతమ్మీనన్..తెలుగు, తమిళ భాషల్లో సూపర్హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్. గౌతమ్ మీనన్ డైరెక్టరే కాదు..మంచి నటుడు కూడా అని ఆయన కనిపించిన సినిమాలే చెప్తాయి.
టాలీవుడ్లో కరోనా విలయతాండవం చేస్తుంది. గత ఏడాది పెద్దగా సెలబ్రిటీల జోలికి పోని కరోనా ఈ సారి మాత్రం వారినే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది తారలు కరోనా బారిన పడగా, తాజ
తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసికల్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది మాతృదేవోభవ. 1991 లో వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.
హైదరాబాద్ : ప్రముఖ సినీ హాస్య నటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్�