మహేష్ బాబు తన పుట్టిన రోజు అయినా పట్టించుకుంటాడో లేదో కానీ.. కచ్చితంగా తన తండ్రి కృష్ణ బర్త్ డే మాత్రం కచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. మరీ ముఖ్యంగా తన నాన్న పుట్టిన రోజు నాడు తన సినిమాలకు సంబంధించిన అప్ డ�
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రాక్షసుడు ఫేం రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ నెలలో విడుదల కావలసి ఉన్న ఖిలాడి కరోనా వలన వాయిదా పడింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపు
వెండితెరపై చక్కనమ్మ లావణ్య త్రిపాఠి. అందమైన రూపం, అంతకుమించిన నటన ఆమెను తెలుగువారికి దగ్గర చేశాయి. కుటుంబం తనకిచ్చిన స్వేచ్ఛ కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చానంటున్నది లావణ్య. ముఖ్యంగా తన తల్లి ప్రోత్సాహం �
కరోనా మహమ్మారి మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఈ వైరస్ వలన సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ఏడాది తొమ్మిది నెలల పాటు సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించింది. ఇక ఇప్పుడు స
సమకాలీన తెలుగు సినిమాకు హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ఇండియా స్థాయిలో చిత్ర నిర్మాణం జరుగుతోంది. వసూళ్లపరంగా టాలీవుడ్ దేశంలోనే రెండో పెద్ద పరిశ్రమగా పేరుతెచ్చుకోవడంతో పరభాషలకు చెందిన అగ్రతారలు కూడ
కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైర�
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. కరోనా బారిన పడిన రచయిత నంద్యాల రవి శుక్రవారం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమ
నిజానికి లూసీఫర్ రీమేక్ ఏప్రిల్లోనే సెట్స్ పైకి రావాల్సి ఉన్నా కూడా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే చిరుకు నచ్చిన మార్పులు చేయడంలో విఫలమయ్యాడని.. చివరి నిమిషంలో ఈయన్ని పక్కన బెట్టేశారని తాజాగా ప్రచ
కోవిడ్సెకండ్వేవ్ తో కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా ను నియంత్రించే దిశగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
ఆగిన సీరియల్ షూటింగ్స్ | గతేడాది లాక్డౌన్ కారణంగా2 నెలలకు పైగానే సీరియల్స్, టీవీ షోలు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రభావం కనిపిస్తుంది.
కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఇప్పుడు చాలా మంది సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో దర్శకులు ఎక్కువగా మరణిస్తూ ఉండడం విషాదం. టాలీవుడ్ లో�