గత ఏడాది కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మూలంగా తెలుగు చిత్రసీమ తీవ్రంగా నష్టపోయింది. తొమ్మిది నెలల పాటు షూటింగ్లు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఆరంభంలో సినీ పర
హైదరాబాద్ : గతేడాది వరకు ఎక్కడుందో తెలియనట్లు ఎక్కడో తెరవెనక ఉండిపోయింది శృతి హాసన్. కానీ 2021 మాత్రం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది రెండు సినిమాలతో అమ్మడి రేంజ్ మారిపోయింది. ఏడాది మొదట్లో క్రాక్ సినిమాత�
పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది.
టాలీవుడ్ యువ నటుడు హర్ష్ కనుమిల్లి హీరోగా నటిస్తోన్న చిత్రం సెహరి. రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ను నందమూరి బాలకృష్ణ లాంఛ్ చేశాడు.
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. జనతాగ్యారేజీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం వస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్�
మోహన్బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. మంచు విష్ణు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. ఉగాది సందర్భంగా మోహన్బాబు కొత్త పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందు�