టాలీవుడ్ టాప్ హీరోలు ఆలస్యంగానైనా బాలీవుడ్, హాలీవుడ్ సూపర్ స్టార్లను ఫాలో అవుతున్నారు. ఫిక్స్డ్ రెమ్యునరేషన్ తీసుకుంటూ, సొంత నిర్మాణ సంస్థతో చిన్న బాగస్వాములుగా మారి లాభాల్లో షేర్ తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తన సోదరుడు కల్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌజ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో బాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నాడట. నెక్ట్స్ తీయనున్న సినిమాల్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ ను భాగస్వామ్యం చేయనున్నాడట.
కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఇప్పటికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోండగా..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా ఇందులో పార్ట్నర్ గా చేరనుందని టాలీవుడ్ సర్కిల్ టాక్. ఇప్పటికే అల్లు అర్జున్ స్నేహతులు, బంధువులను తన సినిమాలకు పార్ట్నర్లుగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కూడా తన సోదరి మంజుల, సోదరుడు రమేశ్ ను పార్ట్నర్లుగా చేసుకున్నాడు.
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com