ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు రాధేశ్యామ్. పాన్ ఇండియా కథాంశంతో రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. కేవలం ఐదు రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉందట. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్-పూజాహెగ్డే పైన ఓ పాట చిత్రీకరణ జరుపాల్సి ఉందని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఈ చిత్రంలో మరో పాట షూటింగ్ చేయాల్సి ఉందని ఓ అప్ డేట్ లీక్ చేసి..ఫ్యాన్స్ లో జోష్ నింపుతూ ప్రమోషన్స్ కు కూడా వాడుకుంటున్నారు మేకర్స్. కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే సాంగ్ కంపోజ్ చేసి షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభాస్ అండ్ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఒక్క పాటతో రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తయినట్టే.
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో