బాలీవుడ్ భామ తాప్సీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఆ సినిమాల్లో ఒకటి హసీనా దిల్రుబ. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కింది. 2020 అక్టోబర్ లోనే షూటింగ్ పూర్తయింది. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావంతో ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ నిలిచిపోయింది. తాజాగా ఈ చిత్రం విడుదలపై ఓ అప్ డేట్ వచ్చింది. త్వరలో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుండగా..ఏ రోజు అనే దానిపై మేకర్స్ ఓ ప్రకటన చేయనున్నారు.
వినిల్ మాథివ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో విక్రాంత్ మాసీ, హర్థవర్థన్ రానే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న మరో సినిమా కూడా చేస్తోంది తాప్సీ. తెలుగు, తమిళం, హిందీ భాష ల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన తాప్సీ.
ఇవి కూడా చదవండి..
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!