చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి సోలో హీరోయిన్ గా బిజీగా మారిపోతుంది వరంగల్ భామ ఈషా రెబ్బా. ఈ బ్యూటీ త్వరలోనే ఒట్టు సినిమాతో మాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. మలయాళం-తమిళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో మలయాళ స్టార్ కుంచకో బోబన్, తమిళ యాక్టర్ అరవింద్ స్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం మలయాళ భాష నేర్చుకునేందుకు ఓ ట్యూటర్ ను నియమించకుందట ఈషారెబ్బా.
అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్లో ఆర్చరీ, రైఫిల్ షూటింగ్ లో శిక్షణ తీసుకుంటుందట. ఒట్టు చిత్రంలో తన రోల్కు పర్ఫెక్ట్ న్యాయం చేసేందుకు కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఒట్టు చిత్రం గోవాలో షూటింగ్ జరుపుకోనుంది. ఇప్పటికే మొదలవాలి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ తో నిలిచిపోయింది. ఫెల్లిని డైరెక్ట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com