రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సినీ ప్రముఖులు అంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో ఈద్ ముబారక్ తెలిపింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు.
ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజుకు కొన్ని వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. రానున్న రోజులలో థర్డ్ వేవ్ కూడా వస్తుందని హెచ్చరికలు వస్తున�
ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్లకు అవకాశాలు రావడమే గగనంగా మారిపోయింది. అలాంటిది వచ్చిన అవకాశాలను వెనక్కి తిప్పి పంపడం అనేది దాదాపు అసాధ్యం. కానీ సాయిపల్లవి మాత్రం అలా కాదు
ఇటీవల కరోనాతో కన్నుమూసిన సినీ పాత్రికేయుడు, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి అగ్రనటుడు చిరంజీవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. మంగళవారం టీఎన్ఆర్ భార్యాపిల్లలకు ఫోన్ చేసిన చిరంజీవి వారిని పరామర్శించా�
సీనియర్ హీరో రాజశేఖర్ ముద్దుల తనయ శివానీ రాజశేఖర్ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తొలి చిత్రం విడుదలకాకముందే చక్కటి ఆఫర్లను చేజిక్కించుకోవడం విశేషమని చెబుతున్నారు. తెలుగులో ప్రస్తుతం ఈ యువనాయకి ‘డబ్�