కోవిడ్ మహమ్మారి ప్రజలను ఇబ్బంది పెడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలిచి రియల్ హీరో అయ్యాడు ప్రముఖ నటుడు సోనూసూద్.
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉండటంతో తన సమయాన్ని ఇంటికే కేటాయిస్తున్నాడు. ఎన్టీఆర్ కుమారుడికి సంబంధించిన న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగియగానే సెట్స్ పైకి వెళ్లనుందీ చిత్రం.
అకీరా నందన్.. ఈ పేరుకు తెలుగులో చాలా ఇమేజ్ ఉంది. దీనికి కారణం అతడు పవన్ కల్యాణ్ కుమారుడు కావడమే. పవన్, రేణు దేశాయ్ దంపతుల పుత్రుడే అకీరా నందన్.
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది.. ప్రతీ సినిమా అందులోనే వస్తుంది. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక్క సినిమాపై కోటి రూపాయలు ఖర్చు చేయాలంటే ఆలోచించేవాళ్ళు
టాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్ల హవా కనిపిస్తుంది. వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మన హీరోలు కూడా కథలు దొరకడం లేదన్నట్లు రీమేక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.
మల్లేశం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై నటిగా మెరిసింది అనన్య నాగళ్ల. పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో వన్ ఆఫ్ ది కీ రోల్ పోషించి..తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.
సిల్వర్ స్క్రీన్పై స్టార్ హీరోలతో నటించి తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను మెప్పించింది ప్రియమణి. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ నటిస్తోన్న నారప్ప సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.
ఒకప్పుడు తెలుగు హీరోలు..తమిళ హీరోలు.. మలయాళ హీరోలు అంటూ సపరేట్ సపరేట్ గా ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బౌండరీస్ క్లియర్ అయిపోయాయి. కేవలం సినిమా మాత్రమే మాట్లాడుతుంది.
టాలీవుడ్ నటి శ్రియా శరణ్ ఇండియాకు తిరిగొస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఏడాది కాలంగా తన సమయాన్ని గడిపింది శ్రియ.
రకుల్ ప్రీత్ సింగ్..సౌతిండియాలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. రకుల్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత
కథానాయిక ఇలియానా సినీరంగంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలెన్నో ఉంటాయని, ఇక్కడ కష్టానికి తగిన ప్రతిఫలం ఏ మాత్రం లభించదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలియా�
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా జూన్ 4న తెలుగు చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతున్నది. తెలుగు చిత్రసీమతో పాటు భారతీయ సినీ రంగానికి బాలు చేసిన అసమాన సేవల్ని గుర్తుచేస్తూ ఆయ�