చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది బీహారీ భామ నేహా శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.
టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారనే దానిపై ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి.
రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల జంటగా సందీప్రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అగ్రజీత’. సందీప్రాజ్ ఫిలిమ్స్, వాసవిత్రివేది ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని అందమైన ప్రదేశాల్లో చ
కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముందుకొచ్చారు. తనవంతు సహాయంగా 25లక్షలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సిలిండర్లు కొనుగోలు చేసిన ఆయన ఆంధ్
ప్రముఖ సినీ ఛాయాగ్రాహకుడు వి.జయరాం(70) కరోనా మహమ్మారితో గురువారం కన్నుమూశారు. తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు జయరాం సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. వరంగల్ ఆయన స్వస్థలం. చిరంజీవి హీరోగా నటి
రీల్ లైఫ్ లో లవ్ బర్డ్స్ గా ఆడియెన్స్ ను అలరించారు నాగచైతన్య-సమంత. ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు.
సినిమాటోగ్రాఫర్ జయరాం కన్నుమూత | ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం(70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు.