కరోనా మహమ్మారి సినీ లవర్స్కు వినోదం అనేదే లేకుండా చేసింది. గత ఏడాది కరోనాతో దాదాపు 9 నెలల పాటు థియేటర్ వైపే చూసే అవకాశం రాలేదు. ఇక సెకండ్ వేవ్ వలన మళ్లీ థియేటర్స్ మూతపడడంతో వెండితెరపై సి
కరోనా మహమ్మారికి చరమగీతం పాడాలంటే వ్యాక్సిన్ను మించిన వజ్రాయుధం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో అనేక రంగాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. తిరిగి తమ జ
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. మంగళవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో తనకు నెగెటివ్గా నిర్ధారణ అయినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ వైరస్పై విజయం సాధించడానికి ధైర్యమే అతి�
తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న అసత్యాల్ని నమ్మవద్దని సీనియర్ నటుడు చంద్రమోహన్ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రమోహన్ ఆరోగ్యం క్షీణించినట్లు సోషల్మీడియాలో గత కొన్ని �
శ్రీనివాస్రెడ్డి, దీక్షిత్శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్రెడ్డి దర్శకుడు. పి. అచ్యుత్ రామారావు నిర్మాత. మంగళవారం ట్రైలర్ను చిత్రబృందం విడ
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్..రౌద్రం రణం రుధిరం. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై సినీ లవర�
టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు నారప్ప, దృశ్యం 2, ఎఫ్3. వీటిలో నారప్ప, దృశ్యం 2 చిత్రాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకోవాలనే తపనతో సినిమాలు చేస్తూ ముందుకె
ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కు కరోనా పాజిటివ్గా న