తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిబుల్ దర్శకుడు ఎవరు అంటే.. మరో అనుమానం లేకుండా అందరూ ఒకటే పేరు చెప్తారు. అదే శేఖర్ కమ్ముల.. 20 సంవత్సరాలుగా ఈయన తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేయడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సెట్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
అనడానికి కూడా కాస్త విచిత్రంగా ఉంది కదా..తన సినిమాలు తను చేసుకుంటూ తన బ్రతుకు తాను బతికే ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు కదా..!
సినిమాలు తీసేది థియేటర్స్లో విడుదల చేయడానికే.. కానీ బాక్సుల్లో అలాగే దాచుకోడానికి కాదు కదా. అయితే ఎన్ని రోజులు అని ఇంకా ఆ బాక్సుల్లోనే దాచేస్తారు. అరుంధతి సినిమాలో విలన్ పశుపతిని దాచేసినట్లు ఎక్కువ రోజ�
పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నయనతార. కెరీర్ తొలినాళ్లలో కమర్షియల్ సినిమాల్లో నటించిన ఈ మలయాళీ భామ.. ప్రస్త
నిజానికి తేజ దర్శకత్వంలో చిత్రం సీక్వెల్ తో నితిన్ చంద్ర ఎంట్రీ ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు నితిన్ చంద్ర. ఈ మధ్యే నితిన్చంద్ర యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నట్లు తెల�
లక్ష్మీ కళ్యాణ్ం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చందమామ సినిమాతో తొలి హిట్ కొట్టిన కాజల్ మగధీర చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సీని�
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రయోగాత్మక పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లర్గా కెరీర్లోనే పూర్తిస్థాయి
సునీల్, సుక్రాంత్ వీరెల్ల, వైశాలిరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కనబడుటలేదు’. ఎం.బాలరాజు దర్శకుడు. ఎస్.ఎస్. ఫిల్మ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఆచార్య షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది. లూసిఫర్ రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది
ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. శర్వాతో పాటు సిద్ధార్థ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా చివరి దశకు వచ్