ఒకప్పుడు తెలుగు హీరోలు..తమిళ హీరోలు.. మలయాళ హీరోలు అంటూ సపరేట్ సపరేట్ గా ఉండే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ బౌండరీస్ క్లియర్ అయిపోయాయి. కేవలం సినిమా మాత్రమే మాట్లాడుతుంది.
టాలీవుడ్ నటి శ్రియా శరణ్ ఇండియాకు తిరిగొస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఏడాది కాలంగా తన సమయాన్ని గడిపింది శ్రియ.
రకుల్ ప్రీత్ సింగ్..సౌతిండియాలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. రకుల్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవాటు చేసుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు-ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ పై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత
కథానాయిక ఇలియానా సినీరంగంపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టింది. సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలెన్నో ఉంటాయని, ఇక్కడ కష్టానికి తగిన ప్రతిఫలం ఏ మాత్రం లభించదని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇలియా�
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా జూన్ 4న తెలుగు చిత్రసీమ ఆయనకు స్వరనీరాజనం అందించబోతున్నది. తెలుగు చిత్రసీమతో పాటు భారతీయ సినీ రంగానికి బాలు చేసిన అసమాన సేవల్ని గుర్తుచేస్తూ ఆయ�
కొందరు హీరోయిన్లు సినిమాల కంటే కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. అలాంటి హీరోయిన్ కస్తూరి. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణ తో పాటు మరో హీరోయిన్ గా నటించింది కస్తూర�
కన్నుల్లో నీ రూపమే చిత్రాన్ని తెరకెక్కించిన ఇరసవడ్ల బిక్షపతి(41) కన్నుమూశారు.
ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గుండెపోటుతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల్లో ఒకడు జూనియర్ ఎన్టీఆర్. కన్నడ కొన్ని పాటలు పాడిన తర్వాత అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్లకు పైగా వివిధ క్యారెక్టర్స్ పోషిస్తూ కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్రహ్మాజీ పోషించిన క్యారెక్టర్స్ అన్ని ఒకెత్తు అయిత
‘ఓటీటీలో విడుదలైన మా చిత్రానికి అపూర్వ ఆదరణ లభిస్తోంది. వినోదాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు ముఖ్యంగా మహిళలు అశ్లీలత లేకుండా ఆద్యంతం నవ్వులను పంచుతున్న మంచి సినిమా ఇదని చెబుతు�
‘థాంక్యూ’ సినిమా షూటింగ్ షెడ్యూల్ను పూర్తిచేసుకొని ఇటీవల ఇటలీ నుండి ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖన్నా. షూటింగ్ సమయంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో విదేశాల్లో ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ అనుక్షణం మా�