తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన కథానాయకుడు శ్రీకాంత్. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు శ్రీక
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకోగా..ఆ తర్వాత సడెన్ గా ఆగిపోయింది.
కిరణ్ అబ్బవరం | విడుదలైంది ఒక్క సినిమా మాత్రమే. అది కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రెండో సినిమా విడుదలకు సిద్ధమైంది. అప్పుడే ఆ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
రజినీకాంత్ ప్రస్తుతం అన్నాతే సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా రోజుల విరామం తర్వాత ఈ మధ్యే సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సూపర్హిట్ టైటిల్ పెట్టాలని చూస్తున్నారు. అదే అన్న
గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఇవాళ ఒక యువతి హల్చల్ చేసింది. నిర్మాత బన్నీవాసు తనను వాడుకొని మోసం చేసి.. అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరి�
ప్రశాంత్ నీల్.. ఒకప్పుడు కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే వినిపించిన ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతోంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్�
టాలీవుడ్ లో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీ వాస్ డైరెక్షన్ లో గోపీచంద్ ఇప్పటికే లక్ష్యం, లౌక్యం చిత్రాల్లో నటించాడు.
ఈ ఏడాది ది ఫ్యామిలీ మ్యాన్ 2తో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది అందాల భామ సమంత. ఈ ప్రాజెక్టులో ఎల్టీటీఈ ఏజెంట్ రాజిగా డీ గ్లామరైజ్ డ్ పాత్రలో నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రామ్ 19వ ప్రాజెక్టు హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది.
అఖిల్కు ఒక్క హిట్టయినా వస్తే బాగుంటుందని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు అక్కినేని నాగార్జున. తనయుడికి హిట్ అందించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వినాయక్, విక్రమ్ కె. కుమార్ వంటి దర్శక�
రాధే శ్యామ్ సినిమా కోసం హైదరాబాద్లో ఏకంగా ఇటలీ దేశం సెట్ నిర్మించారు. దాని కోసం 30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అక్కడే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ.
సాయి మాధవ్ బుర్రా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ సహా చాలామంది హీరోలు కూడా ఈయనే కావాలని అంటున్నారు. తమ సినిమాలకు మాటలు రాయాలని కోరుకుంటున్నారు.