కొన్నేళ్ల కింది వరకు కేవలం తమిళ నటులు మాత్రమే తెలుగులో ఎక్కువగా నటించే వాళ్లు. సత్య రాజ్, శరత్ కుమార్ సహా చాలా మంది తమిళ నటులు తెలుగులో పాగా వేశారు. మన దర్శకులు కూడా వాళ్లకే ఎక్కువగా అవకాశం ఇచ్చే వాళ్లు. కన�
పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు వేచి చూస్తూ ఉంటారు. ఆయన ఒక్క అవకాశం వచ్చినా చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీనికితగ్గట్టు పవన్ కూడా చిన్న దర్శకులకు సైతం అవకాశాలు ఇస్తున
ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది రాజోలు సుందరి అంజలి (Anjali). ప్రస్తుతం ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్
టాలీవుడ్ (Tollywood) యువ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun)నటిస్తోన్న తాజా చిత్రం అనుభవించు రాజా (Anubhavinchu Raja). ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను అక్కినేని నాగార్జున లాంఛ్ చేశాడు.
ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో కూడా బిజీగా హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేస్తూనే..నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆర్.నారాయణమూర్తి అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది ఉద్యమ సినిమాలు. విప్లవకారుడిగా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నాడు. పీపుల్స్ స్టార్గా ఎదిగాడు నారాయణ �
టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) చాలా కాలంగా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. షూటింగ్ షెడ్యూల్తో ఆలస్యమైనా మొత్తానికి తన అక్కాచెల్లెళ్లను రాఖీ స్పెషల్ లంఛ్
సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే చాలు.. ఎలా ఉంది అని అడగకుండా థియేటర్కు వెళ్లే అభిమానులు చాలామందే ఉన్నారు. స్క్రీన్పై పవర్ స్టార్ కనిపిస్తే చాలు చూసి సంబురపడిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అది మెగా బ్రద�
దేశముదురు (Deshamuduru) సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసింది ముంబై భామ హన్సికా మోత్వానీ (Hansika Motwani). ప్రస్తుతం మై నేమ్ సావిత్రి (My Name Is Shruthi) అంటూహైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటుంది. విరామ సమయంలో ఫ్యా�
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు గాడ్ ఫాదర్ (Godfather). ఈ సినిమాలో
విలన్ రోల్ కు సంబంధించి తాజాగా మరో క్రేజీ స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది.
మలబారు తీరాన్ని తాకిన తర్వాతే రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. అందుకు మనదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం కారణం. మిరియాలు, యాలకులు వంటిసుగంధ ద్రవ్యాలు సైతం కేరళ నుంచి దేశదేశాలకూ ఎగుమతి అవుతాయి. పడమటికనుమల్లో
మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఎన్నో కోట్ల మందికి ఇష్టం. ఆయనంటే ప్రాణమిచ్చే అభిమానులున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి.. ఈ రోజు మెగాస్టార్ స్థాయికి వచ్చాడంటే ఆయన కష్టం మామూలుగా ఉండదు. పగ�
మొన్నటికి మొన్న సెప్టెంబర్ 3న తమ సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు సీటీమార్ దర్శక నిర్మాతలు. ప్రకటించిన మూడు రోజుల తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించ�
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన SR కళ్యాణమండపం అప్పుడే ఆహాలో వచ్చేసింది. ఈ సినిమాకు థియేటర్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్లో రప్ఫాడించిన సిని�
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయిపోతుంది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి. సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తమ సినిమాలను విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు కూడా వె�