ఎన్నో రోజులుగా సినీ పెద్దలు వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)ని కలవడానికి చాలా కాలంగా టాలీవుడ్ ప్రముఖులు వేచి చూస్తున్నారు. చివరికి ఈ డేట్ సెప్ట
బిచ్చగాడు..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించిన కోలీవుడ్ (Kollywood) సినిమా. తెలుగు, తమిళంతో వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఆ తర్వాత కూల్ అయింది. మంగళవారం నుండి ఈడీ అధికారులు 12 మంది సెలబ్రిటీలను విచారణ చేయదలిచారు. ఇందులో భాగంగా పూరీని ముందుగా విచారించారు.మం�
‘మనిషిని వివిధ జీవనదశల్లో ప్రేమ మాత్రమే ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడంలో ప్రేమదే ముఖ్యపాత్ర. అందుకే నా దృష్టిలో ప్రేమ చాలా గొప్పది’ అని చెప్పింది కథానాయిక మేఘాఆకాష్. ఆమె �
“సూర్యాస్తమయం’ సినిమాలో తన పాత్ర నిడివి తగ్గించారని దర్శకుడు, నటుడు బండి సరోజ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు రఘు. సరోజ్ తెరకెక్కించిన సన్నివేశాల్ని మేము తొలగించామన్నది నిజం కాదని పేర్కొన్నార�
ఆనంద్కృష్ణ, స్వాతిమండల్, అశోక్, ఇందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జీఎస్టీ’. కొమారి జానకిరామ్ దర్శకుడు. కొమారి జానయ్యనాయుడు నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి త
‘పద్నాలుగేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో నిర్మాతగా అబద్దపు వసూళ్లను నేను ఏ రోజు చెప్పలేదు. ‘పాగల్’ చిత్రం మేము ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని సాధించింది. నిర్మాతగా చక్కటి సంతృప్తినిచ్చింది’ అని అన్నా�
ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే చాలు.. ఆ దర్శకుడి కెరీర్ సెట్ అయిపోతుంది.. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తారు.. అలాగే నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తారు అనుకుంటారు.. కానీ ఇదంతా ఒకప్పటి మాట. పరిస్థితులు ఇప్పుడు అంత
టాలీవుడ్లో ఇప్పుడు రాజమౌళిపై చాలామంది నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. బయటికి చెప్పడం లేదు కానీ రాజమౌళిపై పీకల్లోతు కోపంతో కనిపిస్తున్నారు. ఎందుకంత కోపం అనుకోవచ్చు కానీ కాస్త ఆలోచిస్తే దీనికి సమాధాన�
టాలీవుడ్ (Tollywood) బ్యూటీ సమంత (Samantha ) కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది ఓ బేబి. లేడీ డైరెక్టర్ నందినీరెడ్డి ఈ చిత్రంతో మరోసారి తన టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించింది.
సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) జంటగా కరుణ కుమార్ తెరకెక్కించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi soda centre). ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన చరణ్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన గ్యాప్ను ఇప్పుడు భర్తీ చే
ఛల్ మోహన్ రంగా, లై, పేట లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మేఘ.. ఈ మధ్యే రాజ రాజ చోర సినిమాతో వచ్చింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి ఈమె పేరు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తుంది. పైగా తాజాగా డియర�