సినిమా సెలబ్రిటీలు వరుస షూటింగ్స్ తో బిజీగా ఉంటున్న నేపథ్యంలో ఓక్కోసారి కునుకు తీసేంత సమయం కూడా ఉండదు. ముఖ్యంగా రాత్రి పూట షెడ్యూల్స్ ఎక్కువగా ప్లాన్స్ చేస్తున్న నేపథ్యంలో వారి పరిస్థితి దారుణ
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
బలుపు సినిమా కోసం తమన్ కంపోజ్ చేసిన కాజల్ చెల్లివా పాటకు స్వరం కలిపాడు మాస్ రాజా. ఆ తర్వాత పవర్ సినిమాలో నోటంకి పాటతో దుమ్ము దులిపేశాడు. ఈ పాట చాలా బాగా క్లిక్ అయింది.
నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు మనోజ్. దానికి తోడు ఈయనకు సరైన హిట్ పడి కూడా చాలా సంవత్సరాలే అవుతుంది. దీంతో ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పి బిజినెస్లో సెటిల్ అవుతున్నాడంటూ ఇటీవల ప్రచారం �
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే క్రియేటివ్ డైరెక్టర్ అనే వారు. కాని ఇప్పుడు కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తున్నాడు.తీసే సినిమాలు,చేసే చేష్టలు అన్నీ కూడా వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయ�
SR కళ్యాణమండపం సెకండ్ వేవ్ తర్వాత తొలి క్లీన్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం సెకండ్ వీక్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది కిరణ్ అబ్బవరమే.
OTT | ప్రస్తుతం టాలీవుడ్లో ఓటీటీల హవా నడుస్తోంది. ఇది ఇప్పుడు చాపకింద నీరులా థియేటర్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒకప్పుడు సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత 50 రోజులకు కానీ ఒరిజినల్ ప్రింట్ �
కేవలం సినిమాల్లోనే హీరో.. బయట మాత్రం పెద్ద పిరికోడు అంటూ నానిపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. దీనికి ఒక కారణం ఆయన టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న నేరుగా విడుదల క�
సత్యదేవ్కు మార్కెట్ బాగానే ఉండటంతో తిమ్మరుసు సినిమాను రూ.2.4 కోట్లకు అమ్మారు. ఈ సినిమా విజయం సాధించాలంటే దాదాపు రూ. 2.7 కోట్ల వరకు రావాలి. అయితే ఫైనల్ రన్లో సినిమా కేవలం 2.18 కోట్లు మాత్రమే వసూలు చేసి దాదాపు 52 ల�
జీవితాంతం గుర్తుండిపోయే ఒక మంచి సినిమా చూసినా చాలు ఆ దర్శకుడికి వచ్చే గుర్తింపు వేరు. అలాంటి గుర్తింపు రెండో సినిమాతోనే తెచ్చుకున్నాడు గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri).
చాలా రోజుల నుంచి టాలీవుడ్ (Tollywood) సినీ పెద్దలంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) ని కలవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు.