సరైన నిర్వహణ లేని రహదారులపై టోల్ వసూలు చేయరాదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రయాణికుల భద్రత, సజావుగా ప్రయాణం సాగించడానికి వీలు లేని రహదారులపై టోల్ వసూలు చేయడాన్ని అన్యాయమైనదిగా హైకోర్�
ఫాస్టాగ్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని వచ్చే నెల 1 నుంచి మార్చుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఫాస్టాగ్కు బదులుగా శాటిలైట్ విధానాన్ని అమలు చేయబ
ప్రైవేట్ వాహనదారులకు ఊరట కలిగించేందుకు, టోల్ వసూలును సరళీకరించేందుకు కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించేవారి కోసం వార్షిక, జీవిత కాల టోల్ పాసులను ప్రవేశపెట్టడం ద్వారా అవరోధాల
జాతీయ రహదారుల నిర్మాణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫైనాన్స్ సంస్థల నుంచి పెట్టుబడులు సమకూర్చుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు.. తమ పనులు పూర్తయ్యాక లాభం చూసుకొని టోల్ అధికారాలను ఆయా ఫైనాన్స్ స�
FASTags | టోల్ ప్లాజాల దగ్గర మాన్యువల్గా టోల్ ఛార్జీల వసూలువల్ల రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో 2016లో ఆటోమెటిక్గా టోల్ వసూలు చేసే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఫాస్టాగ్ల
FASTag | ‘వన్ వెహికిల్-వన్ ఫాస్టాగ్' విధానం అమలులో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వాహనదారులను సత్వరమే ఫాస్టాగ్కు కేవైసీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
హైదరాబాద్లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోల్ వసూళ్ల ఒప్పందంలో భాగంగా హెచ్ఎండీఏ నుంచి ప్రభుత్వానికి రాయితీ సొమ్ము రూ.6,500 కోట్ల మళ్లింపు వ్యవహారం తమ తీర్పుకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చ�
ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29న ఒకే రోజు రూ.193.15 కోట్లు వసూలైనట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) వెల్లడించింది. ఫాస్టాగ్ ప్రారంభించిన నాటి నుంచి ఒక్
జాతీయ రహదారి(ఎన్హెచ్)-44 ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నుంచి జైనథ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు డొల్లార వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
కేంద్ర ప్రభుత్వం టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు.