Minister Sabhita Indrareddy | చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు వినూత్నంగా భోదిస్తు చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabhita Indra reddy) అన్నారు.
తొలిమెట్టు కార్యక్రమం విద్యార్థి భవితకు బంగారు బాటలు వేస్తుందని జిల్లా విద్యాధికారి సుశీందర్రావు అన్నారు. మండలంలోని నందివనపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) మండల స్థాయి బోధనాభ్�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంతోపాటు విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) స్వల్పకా
తరగతి గదిలో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరులోని జూనియర్ కళాశాల, వైరా రైతువేదికలో నియోజక
తరగతి, సబ్జెక్టు వారీగా కనీస సామర్థ్యాల సాధన నుంచి తరగ తి స్థాయి సామర్థ్యాలను సాధించడానికి కృషి చేయా లనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్ర మాన్ని రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం న�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదవటం, రాయటంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. కరోనా కారణంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. వ�
పాఠశాల విద్యలో ప్రాథమిక దశ పునాది. ఈ దశలోని విద్యార్థులు వారి తరగతులకు చెందిన సామర్థ్యా లను సాధించగలిగినప్పుడే నాణ్యమైన విద్య సాకార మవుతుంది. కానీ, కరోనా తదనంతరం వారి సామర్థ్యాలు దిగువస్థాయికి పడిపోయాయ�