తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి గురువారం మరోసారి విమానం వెళ్లడం కలకలం సృష్టించింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు రాకపోకలు సాగించకూడదు. ఇలా తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు �
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా, వీఐపీ బ్రేక్ ద
తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభమైంది. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేట్టుగా ఏటా మూడురోజులపాటు ఈ జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ శుక్రవారం తిరుమల శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR's Wife | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున స్వామివారి దర్శించుకొన�