మున్సిపాలిటీలో మంగళవారం పొగమంచు కమ్ముకున్నది. తెల్లవారుజాము నుంచి ఉద యం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా ఉన్నది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా రాకపోకలు సాగించారు.
చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండగా, ఉమ్మడి జిల్లా మరింత శీతలంగా మారుతున్నది. పల్లె ప్రాంతాలే కాదు, పట్ణణ ప్రాంతాల్లోనూ మంచు దట్టంగా కురుస్తున్నది.
మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే ఉండగా, ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు నిత్యం పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుం
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. ముఖ్యంగా గుండెపోట్ల ముప్పు పొంచి ఉన్నది.
Health Tips | రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. చలితో పాటు వ్యాధులు సైతం విజృంభిస్తాయి. జాగ్రత్తలు పాటించకుంటే ప్రాణాలకు ముప్పు తెస్తాయి. ఈ సీజన్లో ఎక్కువగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులు ఇబ్బంది పెడతాయి.
మిగ్జాం తుఫాన్ భయపెడుతున్నది. నాలుగు రోజులుగా ఒకటే ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతుండడంతో చలి పులి మరింత భయపెడుతున్నది.
గత నాలుగైదు రోజులుగా చల్లటి గాలులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో నెలకొన్న మాండస్ తుఫాన్ ప్రభావంతో వాతావరణం ఒక్కసారగా మారిపోయింది.
రంగాడ్డిజిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. బుధవారం రికార్డు స్థాయిలో ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో రాష్ట్రంలోనే అతితక్కువగా 8.6 డిగ్రీలు నమోదైంది.