2004లో వాజపేయి పేరు ప్రతిష్ఠలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఆయనను ఎదుర్కొనే జాతీయస్థాయి నాయకుడుగానీ, నాయకురాలుగానీ లేరు. మరోసారి ఆయన విజయం ఖాయమన్న అంచనాలున్నాయి.
సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసి షర్మిలతో పాదయాత్రను నడిపిస్తోంది బీజేపీయేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ షర్మిల పాద
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
మునుగోడులో బీజేపీ పని అయిపోయిందా? ఏకంగా పార్టీ అధిష్ఠానమే ‘ఓడిపోయే సీటు’ అని నిర్ధారించేసిందా? తాజా పరిణామాలు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది.
ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేకమంది కీలక నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు.
బీజేపీ తన రైతు వ్యతిరేకతను బయటపెట్టుకుని మరోసారి అన్నదాత ఆగ్రహానికి గురైంది. తెలంగాణ రైతులను బియ్యం కొనుగోలుపై ముప్పుతిప్పలు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కర్ణాటకలోని శెనగ రైతులను అరి�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలు బెడిసికొడుతున్నాయి. కమలం పార్టీ కంత్రీ పాలిటిక్స్ కలిసి రావడంలేదు. అంగట్లో పశువుల మాదిరి భారీ ఆఫర్లతో లీడర్లను కొంటూ గబ్బుగబ్బు చేస్తున్నా చుక్కె
తాజాగా ఈడీ అదుపులోకి ఎంపీ సంజయ్ రౌత్ ముంబై, జూలై 31: మహారాష్ట్రపై కేంద్రంలోని మోదీ సర్కార్ వేట కొనసాగుతున్నది. ఇప్పటికే ఫిరాయింపులు, తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చిన బ
ప్రధాని నరేంద్ర మోదీకి నిరసనల సెగ కేంద్రం వైఫల్యాలపై ఫ్లెక్సీలు, ప్లకార్డులు విభజన హామీలపై ప్రశ్నల వర్షం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 2: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్కు వచ్చిన ప్రధాన