ఉస్మానియా హాస్పిటల్కు కొత్త భవనం నిర్మించాలని ఆ దవాఖాన పరిధిలోని ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజల వైద్య అవసరాల కోసం పాత భవనాలు తొలగించి అయినా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ�
శిశువు పుట్టగానే క్రిటికల్ కేసులుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువస్తున్నారు. దీంతో కొంతమంది శిశువులు మార్గమధ్యలోనే మరణిస్తున్నారు.
సనత్నగర్ ఎస్ఆర్టీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సంకేత్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన సూచనలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అభినందించారు. శనివారం సనత్నగర్ కూరగాయల మార్కెట్ ప�
సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులను ప్రమీల, శ్రావణి, వెన్నెల, త్రివేణి, శివ ప్రశాంత్గా గుర్తించారు.
రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని, సీఎం కేసీఆర్ చేపట్టిన చరిత్రాత్మక, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే హ్యాట్రిక్ విజయం సాధిస్తామని పశుసంవర్ధక శాఖ మంత�
మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వస్తుందని.. అధికారంలోకి వచ్చాక మెట్రో మూడో విడతను చేపడతామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు మండలిలో ధీమా వ్యక్తం చేశారు.
ఘనంగా హైదరాబాద్లో గణేశుడి శోభాయాత్రలు ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పోలీసు బందోబస్తు పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి డీజీపీ పర్యవేక్షణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని విహంగ వీక్షణం హైదరాబాద్, సెప్టెంబర్
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
ఆలిండియా 86వ ర్యాంక్ సాధించిన రాజు యువకుడిని సన్మానించిన మంత్రులు ఇంద్రకరణ్, తలసాని, మహమూద్ అలీ ఎఫ్సీఆర్ఐ తరఫున రూ.లక్ష అందజేత హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ �