ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నది. నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ బలిదానంతో కార్మికులు రగిలిపోతున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో శుక్రవారం శంకర్గౌడ్ చిత్ర పటానిక�
వరంగల్ రీజియన్ పరిధిలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం నుంచే బస్సులు బయటకు డిపోల ఎదుట కార్మికులు ఆందోళనలకు దిగడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదా�
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యా యి. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుతో మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె సైరన్ మోగ
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చ లు విఫలం కావడంతో తెల్లవారుజామున నుంచే కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపో సమీపంలోని ఖాళీ స్థ లంలో వంటావార్పు చేపట్టి నిరసన కొనసాగించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిప�
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తొలిరోజు బుధవారం విజయవంతమైంది. ఉమ్మడి జిల్లాలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో దాదాపు 90 శాతం బస్సులు డిప
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశ
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. వచ్చే నెల 7 మొదటి బస్సు నుంచి సమ్మెకు దిగేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని, యాజమాన్యం చెబుతున్న కల్పితాల