ఆన్లైన్లో చిన్న పిల్లల అశ్లీల వీడియోలు చూడటం, డౌన్లోడ్, స్టోరేజ్, ఫార్వార్డ్ చేస్తున్న 15 మందిని అరెస్టు చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ తెలిపారు. నిందితు�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) గురువారం గూగుల్తో మూడేండ్లపాటు కొనసాగే కీలక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్టు సీఎస్బీ డైరెక్టర్ డీజీ శిఖాగోయెల్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్య�
గుజరాత్ నుంచి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్లో ఈ నెల 1 నుంచి 10 వరకు రెండు బృందాలు రెక్కీ నిర్�
రాజకీయ కక్షసాధింపులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన విడిచి.. ‘సైబర్' అటాక్ చేస్తున్నది. ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నది. ఇం దులో ఒకటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూ రో (టీజీసీఎ�
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) అరుదైన ఘనత సాధించింది. కేవలం నాలుగు నెలల్లోనే సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన బాధితులకు రూ.31.29 కోట్లను తిరిగి చెల్లించింది.
వివిధ రకాల సైబర్ నేరాల బాధితుల ఖాతాల్లో రూ.7.9 కోట్లు రిఫండ్ చేసినట్లు టీజీసీఎస్బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) డైరెక్టర్ శిఖాగోయెల్ ఆదివారం తెలిపారు.